వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎస్పీ, ఆర్జెడీలతో విభేదాలు లేవు: ఎల్జెపి
ఆ రోజు రాం విలాస్ పాశ్వాన్ కు వేరే కార్యక్రమాలున్నాయని, అయితే రాంపూర్ ర్యాలీకి తమకు ఆహ్వానం ఆలస్యంగా అందిందని, దాంతో పాశ్వాన్ ఆ ర్యాలీకి హాజరు కాలేకపోయారని ఆయన చెప్పారు. భవిష్యత్తు కార్యక్రమాన్ని ఖరారు చేసుకోవడానికి మూడు పార్టీల నాయకులు ఈ నెల 14వ తేదీన సమావేశమవుతారని ఆయన చెప్పారు. కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చలు జరుపుతారని ఆయన చెప్పారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, May 12, 2009, 16:22 [IST]