ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆటో-ట్రాక్టర్‌ ఢీ: ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. గురువారం మధ్యాహ్నం జంగారెడ్డి గూడెం మండలం జీలుగుమిల్లి దగ్గర ఈ సంఘటన జరిగింది. నలుగురు వ్యక్తులతో వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X