వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన మిగ్: ఏడుగురికి గాయాలు

By Staff
|
Google Oneindia TeluguNews

జోథ్ పూర్: జోథ్ పూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం మిగ్-27 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి కూలిపోయింది. దీంతో కింద ఉన్న ఏడుగురు గాయపడ్డారు. పైలట్ సురక్షితంగా బయట పడ్డాడు. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం కొంకణి గ్రామంలో ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో కింద ఉన్న ఏడుగురు గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జోథ్ పూర్ ఎస్పీ (రూరల్) శరద్ కవిరాజ్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X