హైదరాబాద్:
పాలకొల్లు
శాసనసభా
నియోజకవర్గంలో
ప్రజారాజ్యం
అధినేత
చిరంజీవి
ఓటమి
పాలయ్యారు.
ఆయన
పాలకొల్లులో
ఉషారాణి
చేతిలో
పరాజయం
పాలయ్యారు.
పాలకొల్లులో
మొదటి
నుంచి
విజయం
దోబూచలాడుతూ
వచ్చింది.
చిరంజీవి
మధ్య
మధ్యలో
వందల
ఆధిక్యతలోకి
వస్తూ
వెనకబడిపోతూ
వచ్చారు.
చివరికి
ఆయనకు
ఓటమి
తప్పలేదు.
తిరుపతిలో
మాత్రం
ఆయన
విజయం
సాధించారు.