హైదరాబాద్:
రాష్ట్ర
ఆర్థిక
మంత్రి
కె.రోశయ్యతో
ప్రభుత్వ
ప్రధాన
కార్యదర్శి
రమాకాంత్
రెడ్డి
సోమవారం
ఉదయం
భేటీ
అయ్యారు.
ప్రభుత్వ
ఏర్పాటు,
ఇతర
లాంఛనాలపై
ఆయన
రోశయ్యతో
చర్చించారు.
రెండో
సారి
ముఖ్యమంత్రిగా
వైయస్
రాజశేఖర
రెడ్డి
ఈ
నెల
20వ
తేదీన
ప్రమాణ
స్వీకారం
చేయనున్నారు.
ఆయన
హైదరాబాదులోని
లాల్
బహాదూర్
స్టేడియంలో
ప్రమాణం
స్వీకారం
చేస్తారు.
ఈ
ఏర్పాట్లపై
రోశయ్యతో
రమాకాంత్
రెడ్డి
చర్చించినట్లు
తెలుస్తోంది.