హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసులపైనే కాల్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పాతబస్తీలో రాజేంద్రప్రసాద్‌, బాలస్వామి అనే ఇద్దరు పోలీసులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో హోంగార్డు మృతి చెందగా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఉస్మానియాకు ఆస్పత్రికి తరలించారు. ఫలక్‌ నూమా వద్ద గల రామిరెడ్డి హోటల్‌ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బైక్‌ లో వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యేక సాక్షలు చెపుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X