పోలీసులపైనే కాల్పులు
హైదరాబాద్: పాతబస్తీలో రాజేంద్రప్రసాద్, బాలస్వామి అనే ఇద్దరు పోలీసులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో హోంగార్డు మృతి చెందగా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఉస్మానియాకు ఆస్పత్రికి తరలించారు. ఫలక్ నూమా వద్ద గల రామిరెడ్డి హోటల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బైక్ లో వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యేక సాక్షలు చెపుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Story first published: Monday, May 18, 2009, 17:36 [IST]