తెలంగాణపై జెసి మరో వివాదం
హైదరాబాద్: తెలంగాణపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పదమైన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలు సమైక్యాంధ్రకే పట్టం కట్టారని ఆయన ప్రకటించి మరోసారి వివాదానికి తెర లేపారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని, అందుకే మళ్లీ కాంగ్రెసుకు ప్రజలు ఓటేశారని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర కోసం కాసు బ్రహ్మానందరెడ్డి అవమానాలకు గురయ్యారని ఆయన చెప్పారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలోనే అభివృద్ధి, మనుగడ సాధ్యమని కాసు బ్రహ్మానంద రెడ్డి విశ్వసించారని, వైయస్ కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆయన అన్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications