పార్టీ ప్రక్షాళనకు చిరు రెడీ

వెన్నుపోటు పొడిచినవారిని గుర్తించి పార్టీని ప్రక్షాళనం చేయడానికి చిరంజీవి కసరత్తు చేస్తున్నట్లు ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి రామచంద్రయ్య అన్నారు. పార్టీని మోసం చేసినవారికి కొత్త కమిటీల్లో స్థానం లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. ఈ నెలాఖరున చిరంజీవి తిరుపతిలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయన తిరుపతిలో పర్యటించే అవకాశం ఉంది.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!'












Click it and Unblock the Notifications