హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాత్రికి వైయస్ జెరూసలేం పయనం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంగళవారం రాత్రి జెరూసెలేం వెళుతున్నారు. ఆయన ఈ సాయంత్రమే వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రాత్రికి వాయిదా పడింది. సోమవారం మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేసిన ఆయన మంగళవారం ఉదయం మంత్రులకు శాఖలను కేటాయించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు.

ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన జెరూసలేంకు కుటుంబ సమేతంగా బయలు దేరి వెళ్తారు. ఈ నెల 30వ తేదీన ఆయన హైదరాబాదు తిరిగి వస్తారు. ఆయన వెంట ఇద్దరు అధికారులు కూడా ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X