కాంగ్రెసు గూటికి కృష్ణంరాజు?
బిజెపి నుంచి ప్రజారాజ్యంలో చేరి రాజమండ్రి నుంచి లోకసభకు పోటీ చేసి కృష్ణంరాజు ఓడిపోయారు. నిజానికి ఆయన నర్సాపురం టిక్కెట్ ఆశించారు. ఈ విషయాన్ని అప్పట్లో కృష్ణంరాజు స్వయంగా చెప్పారు. అయినా నాయకత్వ నిర్ణయం ప్రకారం ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేయక తప్పలేదు. ఎన్నికలకు ముందే కృష్ణంరాజు కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది.
Comments
chiranjeevi hyderabad prajarajyam హైదరాబాద్ rajamundry ప్రజారాజ్యం congress narsapuram బిజెపి krishnam raju కృష్ణంరాజు లోకసభ నర్సాపురం
Story first published: Wednesday, May 27, 2009, 9:05 [IST]