హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లి, ముగ్గురు పిల్లల ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కుటుంబ సమస్యలతో వేసారి ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని పొలిచర్ల గ్రామంలో ముగ్గురు పిల్లలను ముందుగా బావిలో తోసి తల్లి కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X