తల్లి, ముగ్గురు పిల్లల ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ సమస్యలతో వేసారి ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని పొలిచర్ల గ్రామంలో ముగ్గురు పిల్లలను ముందుగా బావిలో తోసి తల్లి కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Comments
Story first published: Wednesday, May 27, 2009, 13:29 [IST]