వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాహోర్ దాడి మాదే: తాలిబాన్
ఇస్లామాబాద్: లాహోర్ దాడికి తామే బాధ్యులమంటూ తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. స్వాత్ ప్రాంతంలో తాలిబన్ లపై పాకిస్థాన్ చేస్తున్న యుద్దానికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు 'తెహారిక్-ఐ-తాలిబన్-పంజాబ్' అనే సంస్థ తుర్కిష్ జిహాదిస్ట్ వెబ్ సైట్ కు పంపిన మెయిల్లో పేర్కొంది. బుధవారం లాహోర్లో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని పేల్చివేసేందుకు జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది పోలీసులు, ఏడుగురు ఐఎస్ ఐ అధికారులతో పాటు 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Story first published: Thursday, May 28, 2009, 16:25 [IST]