వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాహోర్ దాడి మాదే: తాలిబాన్

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: లాహోర్‌ దాడికి తామే బాధ్యులమంటూ తాలిబన్‌ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. స్వాత్‌ ప్రాంతంలో తాలిబన్‌ లపై పాకిస్థాన్‌ చేస్తున్న యుద్దానికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు 'తెహారిక్‌-ఐ-తాలిబన్‌-పంజాబ్‌' అనే సంస్థ తుర్కిష్‌ జిహాదిస్ట్‌ వెబ్‌ సైట్‌ కు పంపిన మెయిల్‌లో పేర్కొంది. బుధవారం లాహోర్‌లో పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని పేల్చివేసేందుకు జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది పోలీసులు, ఏడుగురు ఐఎస్‌ ఐ అధికారులతో పాటు 35 మంది ప్రాణాలు కోల్పోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X