భయంతోనే చిరు మీటింగ్?
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి వలసవచ్చిన నేతలతో ఆదివారం చిరంజీవి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వలసవెళ్ళిన నేతలను చంద్రబాబు తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో నిన్న అల్లు అరవింద్, నేడు చిరంజీవి ఇలా సమావేశాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అల్లు అరవింద్తో వలస నేతలు తాము పార్టీని వీడి వెళ్ళేది లేదని స్పష్టం చేసిన దరిమిలా మళ్ళీ వారితో ప్రత్యేకంగా చిరు భేటీ కావడం వెనుక ప్రజారాజ్య సంస్థాగత పునర్నిర్మాణ వ్యూహం కూడా దాగివున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. టిడిపిలోకి తిరిగి వెళ్ళనున్నట్లు వచ్చిన వార్తలను తమ్మినేని ఖండించడం తెలిసిందే.అయితే చంద్రబాబు పిలుపు మేరకు వలస వెళ్ళిన వారు టీడిపిలోకి తిరిగి వెళ్ళిపోతారని భయపడే ఈ మీటింగ్ చిరంజీవి ఏర్పాటు చేసారని టీడీపి నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారు.
-
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications