హైదరాబాద్:
నకిలీ
పాస్
పోర్ట్
కేసులో
నిందితుడు,
మాఫియాడాన్
అబూ
సలేంను
సిబిసిఐడి
పోలీసులు
సోమవారం
నాంపల్లి
కోర్టులో
హాజరు
పరిచనున్నారు.
విచారణ
నిమిత్తం
అతన్ని
హైదరాబాద్
తీసుకుని
వచ్చారు.10
గంటలకు
కోర్టులో
హాజరుపరుస్తారు.అనంతరం
కోర్టు
విచారణ
జరగనుంది.