హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాగునీటి ప్రాజెక్టులపై సిఎం సమావేశం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: వచ్చే ఐదేళ్లలో కోటి ఎకారాలకుపైగా సాగునీరు పదివేల మెగావాట్ల అదనపు విద్యుత్తు ఉత్పత్తే తమ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్‌ సర్కారు స్పష్టం చేసింది. నిన్న జెరూసలేం పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన ముఖ్యమంత్రి సోమవారం ఓ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే ఐదేళ్లలో 59 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరు భారీ ప్రాజెక్టులను కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X