హైదరాబాద్:
వచ్చే
ఐదేళ్లలో
కోటి
ఎకారాలకుపైగా
సాగునీరు
పదివేల
మెగావాట్ల
అదనపు
విద్యుత్తు
ఉత్పత్తే
తమ
ప్రభుత్వ
లక్ష్యమని
వైఎస్
సర్కారు
స్పష్టం
చేసింది.
నిన్న
జెరూసలేం
పర్యటన
ముగించుకుని
హైదరాబాద్
వచ్చిన
ముఖ్యమంత్రి
సోమవారం
ఓ
ఉన్నతస్థాయి
సమావేశం
నిర్వహించనున్నారు.
వచ్చే
ఐదేళ్లలో
59
సాగునీటి
ప్రాజెక్టులు
పూర్తి
చేసి,
ఆరు
భారీ
ప్రాజెక్టులను
కేంద్రం
జాతీయ
ప్రాజెక్టులుగా
గుర్తించేలా
కృషి
చేయాలని
ముఖ్యమంత్రి
ఇప్పటికే
అధికారులను
ఆదేశించారు.