వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేటి నుంచి లోక్ సభ సమావేశాలు
గురువారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పార్లమెంటులోని ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం సమావేశమైన ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి ప్రసంగాన్ని ఖరారు చేసింది. ఈ ప్రసంగంలో సంక్షేమ పథకాలను బలోపేతం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రధానంగా దృష్టిసారించినట్టు చెబుతున్నారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విధానాలు, వాగ్దానాలకు అనుగుణంగా రానున్న సంవత్సర కాలానికి ప్రభుత్వ అజెండాను ఆవిష్కరిస్తారు.
Comments
congress న్యూఢిల్లీ bjp కాంగ్రెస్ Lok sabha speaker pratibha Patil మన్మోహన్ సింగ్ parliament లోక్ సభ
Story first published: Monday, June 1, 2009, 11:23 [IST]