ఆస్ట్రేలియాలో మరో దాడి
మెల్బోర్న్: కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఓ ప్రక్క ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీలిస్తున్నా భారతీయ విధ్యార్దులపై దాడులు ఆగటం లేదు. తాజాగా నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న నిర్దీస్ కుమార్ సింగ్ పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. నిర్దీస్ ఓ నెల క్రిందటే లూధియానా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చారు. అతను Chisholm Technical Institute లో నర్శింగ్ స్టూడెంట్. నర్సింగ్ క్లాసులకు హాజరై సబర్బన్ రైళ్లో తిరిగి వస్తుండగా మెల్బోర్న్ శివార్లలో నిర్దీస్ కత్తిపోట్లకు గురయ్యాడు. దీంతో ఆయన్ను స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చేర్పించారు. దీనిపై భారతీయసంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. నిరశనలు వ్యక్తమవుతున్నా,ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీ ఇచ్చినా భారతీయులపై దాడులు పరంపర కొనసాగుతూనే ఉండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నిర్దీస్ ప్రస్తుతం మెలబోర్న్ హాస్పటిల్ లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications