లాహోర్:
క్రితం
సంవత్సరం
నవంబర్
26న
ముంబాయిలో
మారణహోమంకి
సూత్రారిగా
బావిస్తున్న
వ్యక్తికి
లాహోర్
హైకోర్టు
అనుకూలంగా
తీర్పు
చెప్పింది.
26/11
దాడుల
కేసుల్లో
ప్రధాన
నిందితుడు
జమాత్
ఉద్
దవా
నేత
హాఫీజ్
సయిద్
గృహ
నిర్భంధాన్ని
ఎత్తి
వేయాలని
లాహోర్
హైకోర్టు
మంగళవారం
తీర్పు
చెప్పింది.
హాఫ్జ్
తరఫు
న్యాయవాది
ఇచ్చిన
హెబియస్
కార్పస్
రిట్
ఆధారంగా
సయీద్,
నజీర్
అహ్మద్
లు
విడుదల
చేస్తున్నట్లు
కోర్టు
ప్రకటించింది.
అయితే
సయీద్
ను
భారత్
అప్పగించాలన్న
డిమాండ్
ను
పాక్
తోసిపుచ్చింది.