వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యాక్సిడెంట్ లో పోలీసుల మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసులతో పాటు ఓ దొంగ మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దొంగను పట్టుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను పోలీస్ జీపును ఢీ కొట్టింది. దీంతో ఎ.ఎస్.ఐ. కృష్ణారావు, హోంగార్డు బాలయ్య, కానిస్టేబుల్ దేవయ్య, దొంగ వసంతరావులు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Wednesday, June 3, 2009, 12:02 [IST]