హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ రేపటికి వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నూతన శాసనసభ సమావేశాలు ఈరోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. ప్రొటెం స్పీకర్‌ గా ఎన్నికైన జైసీ దివాకర్‌ రెడ్డి ముందుగా..సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడులతో ప్రమాణం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. రేపు స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఐదున టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతికి సభ్యులు సంతాపం ప్రకటిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X