హైదరాబాద్:
నూతనంగా
రాజకీయాల్లో
అడుగుపెట్టిన
తమకు
ప్రజలు
ఇచ్చిన
తీర్పును
గౌరవిస్తానని
ప్రజారాజ్యం
అధినేత
చిరంజీవి
అన్నారు.
13శాసనసభా
సమావేశాలకు
హాజరయ్యేందుకు
అసెంబ్లీకి
వచ్చిన
ఆయన
మాట్లాడుతూ...ప్రజలు
ఇచ్చిన
తీర్పును
గౌరవిస్తూ..వారు
ఎదుర్కొంటున్న
సమస్యలపై
పోరాడతామన్నారు.
శాసనసభా
నిబంధనలకు
విరుద్ధంగా
ఎట్టి
పరిస్థితుల్లో
తమ
పార్టీ
అభ్యర్థులు
ప్రవర్తించరని
ఆయన
స్పష్టం
చేశారు.
చిరంజీవి
పాలకొల్లులో
ఓడిపోగా,
తిరుపతి
నుంచి
గెలుపొందిన
విషయం
తెలిసిందే.