హైదరాబాద్:
రెండోసారి
ముఖ్యమంత్రిగా
ప్రమాణస్వీకారం
చేసిన
ముఖ్యమంత్రి
వైఎస్
రాజశేఖర్
రెడ్డికి
సచివాలయంలో
ఘన
స్వాగతం
లభించింది.
బుధవారం
ఉదయం
ఆయన
సచివాలయంలోని
తన
ఛాంబర్
కి
వెళ్లి
ఆయన
బాధ్యతలు
స్వీకరించారు.
ఈ
కార్యక్రమానికి
ఆర్థికమంత్రి
రోశయ్య,
ప్రభుత్వ
ప్రధాన
కార్యదర్శి
రమాకాంతరెడ్డి
తదితరుల
హజరయ్యారు.