11 వరకు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఈనెల 11 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. నిజానికి 5న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తివారీ ప్రసంగించాలి. ఆ రోజున టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతికి సంతాపాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో ఎనిమిదో తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
తొమ్మిది, పదో తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ రెండు రోజుల్లో శాసనమండలి సమావేశాలు కూడా జరుగుతాయి. ఈ సమావేశాలను 11వ తేదీ వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఆఖరి రోజున ముఖ్యమంత్రి ప్రసంగంతో సభ ముగుస్తుందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కాంగ్రెస్కు పాకిస్తాన్ సాయం? మలుపు తిరిగిన అస్సాం రాజకీయం -
BRS వ్యూహాత్మక విజయం: కాంగ్రెస్ బహిష్కరణతో గులాబీ జెండా రెపరెపలు -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి..












Click it and Unblock the Notifications