హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

11 వరకు అసెంబ్లీ సమావేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈనెల 11 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. నిజానికి 5న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తివారీ ప్రసంగించాలి. ఆ రోజున టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతికి సంతాపాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో ఎనిమిదో తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు.

తొమ్మిది, పదో తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ రెండు రోజుల్లో శాసనమండలి సమావేశాలు కూడా జరుగుతాయి. ఈ సమావేశాలను 11వ తేదీ వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఆఖరి రోజున ముఖ్యమంత్రి ప్రసంగంతో సభ ముగుస్తుందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X