11 వరకు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఈనెల 11 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. నిజానికి 5న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తివారీ ప్రసంగించాలి. ఆ రోజున టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతికి సంతాపాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో ఎనిమిదో తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
తొమ్మిది, పదో తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ రెండు రోజుల్లో శాసనమండలి సమావేశాలు కూడా జరుగుతాయి. ఈ సమావేశాలను 11వ తేదీ వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఆఖరి రోజున ముఖ్యమంత్రి ప్రసంగంతో సభ ముగుస్తుందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి.
More From
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిక - కేసీఆర్ హామీతో..!? -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!!












Click it and Unblock the Notifications