కాంగ్రెస్ తో దోస్తీ ఉత్తదే: చిరు
శాసనసభ సమావేశాల తొలి రోజు వాతావరణం చాలా బాగుందని, రెండో రోజే పరిస్థితి మారిపోయిందని, ఈ స్థితిలో తాను మాట్లాడాల్సి వచ్చిందని, దానికి మంచి స్పందన లభించిందని ఆయన అన్నారు. ప్రజలు తీవ్రమైన మంచినీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నారని, ప్రజల ప్రధాన సమస్య ప్రస్తుతం మంచినీటి కొరతేనని, ఆ సమస్య పరిష్కారానికి శాసనసభలో తమ వంతు కృషి చేస్తామని ఆయన చెప్పారు.
Comments
chiranjeevi చిరంజీవి hyderabad prajarajyam హైదరాబాద్ ప్రజారాజ్యం congress కాంగ్రెస్ speaker tv channel kiran kumar శాసనసభ కిరణ్ కుమార్ రెడ్డి
Story first published: Saturday, June 6, 2009, 10:58 [IST]