బాలయ్యపై కోర్టు మండిపాటు
ఆ కోడ్ ఉల్లంఘన కేసులో బాలయ్యతో పాటు మిగతా నిందితులు కోర్టుకు హాజరు కావడం లేదు. ముందస్తు బెయిల్ ఉందనే సాకుతో వారు కోర్టుకు హాజరు కావడాన్ని దాటవేస్తూ వస్తున్నారు. దీంతో కోర్టు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 22వ తేదీన హాజరు కాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు బాలయ్యను హెచ్చరించింది. ఈ కేసు నమోదైనవారిలో తెలుగుదేశం నాయకులు సతీష్ రెడ్డి, పాలెం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ balakrishna tdp తెలుగుదేశం బాలకృష్ణ Pulivendula kadapa dist పులివెందుల srikanth election code శ్రీకాంత్ రెడ్డి satish reddy
Story first published: Saturday, June 6, 2009, 15:23 [IST]