వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విషం తాగి చస్తా: శరద్ యాదవ్
మహిళా సాధికారత విషయంలో కాంగ్రెస్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తొలుత ముస్లిం మహిళలకు పర్సనల్ లా సంకెళ్ల నుంచి విముక్తి కల్గించాలని డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగంలో హామీ ఇచ్చినట్లుగా ధైర్యముంటే 100 రోజుల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని సవాలు విసిరారు. ప్రభుత్వానికి 80 మంది ఎంపీలు బయటనుంచి మద్దతిస్తున్నారన్న సంగతి మరవొద్దని హెచ్చరించారు.
congress న్యూఢిల్లీ కాంగ్రెస్ speaker president రాష్ట్రపతి sharad yadav jdu మహిళా బిల్లు జేడీయు ముస్లిం మహిళలు
Story first published: Saturday, June 6, 2009, 12:28 [IST]