అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంత జిల్లాలో ఇద్దరి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరిని దారుణంగా హత్యచేశారు. బొమ్మనహాల్‌ లో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు టిప్పర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ ను హత్య చేసి అనంతరం టిప్పర్‌ తో ఉడాయించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X