వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ మొట్వానీ ఆకస్మిక మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Rajeev Motwani
వాషింగ్టన్: గూగుల్, పేపాల్ వంటి సంస్థల వ్యవస్థాపకులకు సలహాదారుగా వ్యవహరించిన స్టాన్ ఫోర్డ్ ప్రొఫెసర్ రాజీవ్ మొట్వానీ ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి సిలికాన్ వ్యాలీని, మొత్తం టెక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గూగుల్, పేపాల్ లతో పాటు ప్రపంచ ఇంటర్నెట్ ప్రగతి వెనక రాజీవ్ మొట్వానీ మాస్టర్ బ్రెయిన్ ఉంది.

రాజీవ్ మొట్వానీ మృతదేహం కాలిఫోర్నియాలోని ఆయన నివాసంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద శుక్రవారం పడి ఉంది. మరణానికి కారణాలు తెలియడం లేదు. ఆయన వయస్సు 47 ఏళ్లు. టెక్నాలజీని వాడుతున్న సమయంలో మొట్వానీ తప్పకుండా గుర్తు వస్తారని గూగుల్ వ్యవస్థాపకుడు సర్జే బ్రిన్ తన బ్లాగ్ లో రాశారు. మొట్వానీని తన మిత్రుడిగా, ఉపాధ్యాయుడిగా ఆయన అభివర్ణించారు. మొట్వానీ మృతి తనకు తీరని లోటని ఆయన అన్నారు. తాను స్పృశించిన విద్యార్థుల్లో, ప్రాజెక్టుల్లో, కంపెనీల్లో మొట్వానీ వారసత్వం, వ్యక్తిత్వం ఉంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X