గవర్నర్ తెలంగాణ మాట: నిరసన

తెలంగాణ విషయంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రసంగం మొదట్లో గవర్నర్ తెలంగాణ అంశాన్ని తప్పు పట్టేలా మాట్లాడారని, ఆ తర్వాత తెలంగాణపై రోశయ్య కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, దీన్ని బట్టి తెలంగాణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతోందని ఆయన అన్నారు. వేర్పాటువాద రాజకీయాలను ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో తిరస్కరించారని గవర్నర్ తన ప్రసంగం మొదట్లో అన్నారు.












Click it and Unblock the Notifications