చేప మందుకు వైయస్ శ్రీకారం

చేపమందును జన విజ్ఞాన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానికి శాస్త్రీయత లేదని సమితి ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దానివల్ల స్వైన్ ఫ్లూ వ్యాధి సోకే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అయితే వారి విమర్శలను బత్తిన సోదరులు ఖండిస్తున్నారు. తమ కుటుంబం 164 ఏళ్లుగా ఈ మందు ఇస్తోందని, తాము ఏమీ తీసుకోకుండానే ఈ మందు ఇస్తున్నామని వారంటున్నారు. మందుల కంపెనీలతో కుమ్మక్కయి జన విజ్ఞాన సమితి తమపై తప్పుడు ఆరోణలు చేస్తోందని వారంటున్నారు. అది జన అజ్ఞాన సమితి అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications