చేప మందుకు వైయస్ శ్రీకారం
చేపమందును జన విజ్ఞాన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానికి శాస్త్రీయత లేదని సమితి ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దానివల్ల స్వైన్ ఫ్లూ వ్యాధి సోకే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అయితే వారి విమర్శలను బత్తిన సోదరులు ఖండిస్తున్నారు. తమ కుటుంబం 164 ఏళ్లుగా ఈ మందు ఇస్తోందని, తాము ఏమీ తీసుకోకుండానే ఈ మందు ఇస్తున్నామని వారంటున్నారు. మందుల కంపెనీలతో కుమ్మక్కయి జన విజ్ఞాన సమితి తమపై తప్పుడు ఆరోణలు చేస్తోందని వారంటున్నారు. అది జన అజ్ఞాన సమితి అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Story first published: Monday, June 8, 2009, 13:50 [IST]