అప్పుడు తప్పు చేశా: వైయస్

పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషిచేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రవర్తన, వ్యవహారశైలిని మార్చుకుని గౌరవ ప్రతిష్ఠలు పెంచుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చామని గర్వపడకుండా, అధికార దర్పం చూపకుండా ప్రజలకు చేరువయ్యేందుకు శ్రద్ధ చూపాలని కోరారు. తమ గొప్పతనం వల్లే అధికారంలోకి వచ్చామని గర్వపడితే ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ప్రజలకు, పార్టీకి అందుబాటులో ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి ఉందని, దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. కక్ష సాధింపులకు పాల్పడకుండా ఉండాలని ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని చెప్పారు. ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకూడదని హితవు పలికారు. శాసనసభ సమావేశాలకు విధిగా హాజరుకావాలని స్పష్టంచేశారు. ప్రతి ఎమ్మెల్యే కూడా ఓటర్లలో విశ్వసనీయత పెంచుకునేలా కృషిచేయాలని, స్థానిక ఎన్నికలపై దృష్టిసారించాలని సీఎం సూచించారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications