వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫీసులను పేల్చేసిన మావోయిస్టులు

By Staff
|
Google Oneindia TeluguNews

గయ: ఎన్‌ కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు జరుపుతున్న విధ్వంసాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీహార్‌ లోని గయ జిల్లా చక్రబండ గ్రామంలో ఓ కమ్యూనిటీ సెంటర్‌ ను, ప్రభుత్వ పాఠశాల భవనాన్ని, పంచాయతీ కార్యాలయం భవనాన్ని వారు పేల్చివేశారు. 100 మంది మావోయిస్టులు గ్రామాన్ని చుట్టుముట్టి డైనమైట్లతో పేల్చివేశారు. ఈ సంఘటన తెల్లవారుజామున జరగటంతో భవనంలో ఎవరూ లేరని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మగధ రేంజి డిఐజీ నీలేకర్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X