తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ కు స్వల్ప అస్వస్ధత

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆదివారం రాత్రి తిరుమలలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుమలలోని సన్నిధానం, పాంచజన్యం అతిథిగృహాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్లను పిలిపించి ప్రాథమిక వైద్యం అందించారు. అక్కడ్నుంచి ఆయన పద్మావతి అతిథిగృహం వద్దకు చేరుకున్నారు. రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోలేదు. పండ్లరసం సేవించి అతిథిగృహంలోనే విశ్రాంతి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X