హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్ట్రేలియాకు తెలుగుదేశం టీం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాలో ఇటీవల వరుస దాడులకు గురవుతున్న భారత విద్యార్థులకు ప్రత్యేకించి తెలుగు వారికి మనో ధైర్యం కల్పించి బాసటగా నిలిచేందుకు టీడీపీ నేతలతో కూడిన బృందం సోమవారం రాత్రి ఆస్ట్రేలియా వెళ్లింది. ఈ బృందంలో టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఉన్నారు. వీరు మెల్‌బోర్న్‌, సిడ్నీ నగరాలకు వెళ్ళి అక్కడ భారత విద్యార్థులను కలుస్తారు. ఆ తర్వాత అక్కడి ఉన్నతాధికారులకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X