ముదిరిన డిజిపి లేఖల వివాదం
ఈ విషయమై పూర్తి వివరాలు తనకు తెలియజేయమని ఆయన ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి, (చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ (సిఇఓ)) డాక్టర్ ఐ.వి.సుబ్బారావుకు లేఖ వెంట లేఖ మూడు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఐ.వి. సుబ్బారావు ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత రెడ్డిని కలిశారు. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిపి యాదవ్ని పిలిపించారు. ప్రధాన కార్యదర్శిని డిజిపి కలిశారు.
ఈ విషయాన్ని తాను పెద్దిది చేయదలచుకోలేదని పూర్తి వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపానని ఐ.వి.సుబ్బారావు చెప్పారు.
Comments
hyderabad హైదరాబాద్ కర్నూలు election commission ramakanth reddy సుబ్బారావు ఎన్నికల సంఘం iv subbarao డిజిపి యాదవ్ ssp yadav
Story first published: Wednesday, June 17, 2009, 17:45 [IST]