వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మీడియాపై కెసీఅర్ కొడుకు లొల్లి
విజయశాంతి, హరీశ్ రావుల తర్వాత..తాజాగా మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బలికావద్దని, సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, పత్రికలకు ఎక్కవద్దని పార్టీ నేతలకు హితవు పలికారు. ఎలుకలు ఉంటే ఇల్లు తగులబెట్టుకోరని, అలాగే సమస్యలు ఉంటే ఉద్యమాన్ని నాశనం చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్ విసిరిన వలలో పడినవారే..ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో అసమ్మతి నేతలుగా మారి టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
Comments
Story first published: Wednesday, June 17, 2009, 13:48 [IST]