వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొద్దుశీనే చేశాడు: టీవీ9 రవి ప్రకాష్
ఆ క్యాసెట్టు ఇదేనా..అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మినీ డీవీ కెమెరాలో ప్రదర్శించి రవిప్రకాష్ కు చూపించారు. దానిని ఆయన ధ్రువీకరించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన రోజు(2005 జనవరి 30) సదరు క్యాసెట్టును అందుకోలేదని, చిత్తూరు నుంచి నెట్ద్వారా డిజిటల్ రూపంలో తమ స్టూడియోకు చేరిన దృశ్యాన్ని ప్రసారం చేశామని, రవిప్రకాష్ క్రాస్ ఎగ్జామినేషన్లో తెలిపారు. ప్రసారం చేసిన తర్వాతే క్యాసెట్టు తమకు అందిందన్నారు. అనంతరం కేసును ఈ నెల 19కి కోర్టు వాయిదా వేసింది. ఈ గడువులోగా మరో సాక్షిగా ఉన్న అప్పటి టీవీ9 కడప రిపోర్టర్ సదాశివారెడ్డిని తమ ముందు హాజరు పరచాలని కోర్టు ప్రాసిక్యూషన్ను ఆదేశించింది.
Comments
Story first published: Wednesday, June 17, 2009, 11:03 [IST]