వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. టాటా సుమోను లారీ ఢీకొట్టడంతో ఈ ఘోరం సంభవించింది.

ప్రమాదంలో టాటా సుమోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లారీ డ్రైవర్ నిద్రమత్తుతో వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X