వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐశ్వర్యారాయ్ పై ఫిర్యాదు నమోదు

By Staff
|
Google Oneindia TeluguNews

Aishwarya Rai
నాసిక్: బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ పై, సుజ్లోన్ కంపెనీ చైర్మన్ తులసీబాయ్ తంతిపై, పలువురు ఇతరులపై పోలీసులు ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. ఉత్తర మహారాష్ట్రలోని నందుర్బార్ లో విండ్ మిల్లు స్థాపనకు అక్రమంగా భూమి కొనుగోలు చేసినట్లు వారిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

పోలీసులకు ఆనంద్ లాలా థాకరే అనే వ్యక్తి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని అక్రమంగా కొనుగోలు చేసి సుజ్లోన్ కంపెనీకి బదలాయించారని ఆయన ఆరోపించారు. ఆ కంపెనీలో ఐశ్వర్యా రాయ్ వాటాదారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X