అన్ని గ్రామాలకు రక్షిత నీరు: సీఎం
దసరా నుంచి పల్లెల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పథకాల అమలు గురించి తెలుసుకుంటామన్నారు. ప్రజానాడిని మరెవరి ద్వారానో కాక నేరుగా తెలుసుకునేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు బాగానే ఉందని అన్నారు. తెలిసి అధికారులు తప్పు చేస్తే క్షమించేది లేదన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించవద్దని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు.
Comments
Story first published: Friday, June 26, 2009, 12:14 [IST]