వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మందా దాడిపై మొయిలీ ఆరా
ఎస్టీ, ఎస్టీ రుణాలను మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ మందా జగన్నాధం బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామీణ వికాస బ్యాంకుల సిబ్బంది ఆందోళనకు దిగారు. మందా జగన్నాథం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
congress న్యూఢిల్లీ veerappa moily parliament వీరప్ప మొయిలీ manda jagannadham మందా జగన్నాథం రవీందర్ రెడ్డి కాంగ్రెసు bank manager
Story first published: Wednesday, July 1, 2009, 12:07 [IST]