వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందా దాడిపై మొయిలీ ఆరా

By Staff
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: మహబూబ్‌నగర్‌ బ్యాంక్‌ మేనజర్‌ రవీందర్ రెడ్డిపై చేయి చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథాన్ని వివరణ కోరనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ తెలిపారు. వాస్తవాలు తెలుకుని దీనిపై స్పందిస్తానని ఆయన తెలిపారు. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా కూడా వివరణ కోరినట్లు సమాచారం.

ఎస్టీ, ఎస్టీ రుణాలను మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ మందా జగన్నాధం బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామీణ వికాస బ్యాంకుల సిబ్బంది ఆందోళనకు దిగారు. మందా జగన్నాథం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X