వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాక్సన్ విల్లు: మాజీ భార్య కట్

By Staff
|
Google Oneindia TeluguNews

Michael Jackson
లాస్ ఏంజెల్స్: పాప్ స్టార్ మైఖెల్ జాక్సన్ 2002లో రాసిన విల్లును బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. తన మొత్తం ఎస్టేట్ ను జాక్సన్ ఫ్యామిలీ ట్రస్టు పేర రాశారు. అయితే ఈ ట్రస్టులో మాజీ భార్య డెబ్బీ రోవేకు చోటు కల్పించలేదు. తన తల్లి పిల్లల సంరక్షణను చూడలేదు కాబట్టి ఆ సంరక్షణ బాధ్యతను డయానా రాస్ కు అప్పగించారు. జాక్సన్ ఆ విల్లును 2002 జులై 7వ తేదీన రాశాడు. అప్పుడు ఎస్టేట్ విలువ 500 మిలియన్ డాలర్లు.

తన తల్లి కాథరిన్ జాక్సన్ కు ఏదైనా జరిగితే పిల్లల, ఎస్టేట్ వారసత్వ సంరక్షణ బాధ్యతలు ఎంటర్ టైనర్ డయానా రాస్ కు దక్కుతాయి. జాక్సన్ 5ను రాస్ 1960 దశకం చివరలో ఈద్ సుల్లివాన్ షో ద్వారా పరిచయం చేశారు. విల్లు ప్రకారం మైఖెల్ జాక్సన్ అస్తులు మొత్తం ఫ్యామిలీ ట్రస్టు కిందికి వెళ్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X