వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టిస్టు తయబ్ మెహతా మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Tyeb Mehta
ముంబై: ప్రముఖ చిత్రకళ కళాకారుడు తయబ్ మెహతా గురువారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. బహిరంగ వేలంలో భారత కళాకారుల పెయింటింగ్స్ లో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన పెయింటింగ్ మెహతాదే. 83 ఏళ్ల మెహతా గత కొద్ది కాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య సఖీనా, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన చివరి కాన్వాస్ కాళీ కోటి రూపాయల ధరను బద్దలు కొట్టింది. ఆయన సెలబ్రేషన్ కాన్వాస్ 2003లో కోటిన్నర రూపాయలకు అమ్ముడైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X