ముంబై:
ప్రముఖ
చిత్రకళ
కళాకారుడు
తయబ్
మెహతా
గురువారం
ఉదయం
తన
నివాసంలో
కన్నుమూశారు.
బహిరంగ
వేలంలో
భారత
కళాకారుల
పెయింటింగ్స్
లో
అత్యధిక
ధరకు
అమ్ముడు
పోయిన
పెయింటింగ్
మెహతాదే.
83
ఏళ్ల
మెహతా
గత
కొద్ది
కాలంగా
గుండె
సమస్యతో
బాధపడుతున్నారు.
ఆయనకు
భార్య
సఖీనా,
కుమారుడు,
కూతురు
ఉన్నారు.
ఆయన
చివరి
కాన్వాస్
కాళీ
కోటి
రూపాయల
ధరను
బద్దలు
కొట్టింది.
ఆయన
సెలబ్రేషన్
కాన్వాస్
2003లో
కోటిన్నర
రూపాయలకు
అమ్ముడైంది.