హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాదులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సీనియర్ విద్యార్థులు ఒక విద్యార్థి గోళ్లు పీకేశారు. అంతే కాకుండా బ్లేడుతో చేతిని కోశారు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ ఆ విద్యార్థి చేత స్యూసైడ్ నోట్ కూడా రాయించుకున్నారు. జూనియర్లతో తిరిగినందుకే సీనియర్లు ఈ ర్యాగింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న శ్రవణ్ అనే విద్యార్థి కూకట్ పల్లిలోని కళాశాల నుంచి మరో కళాశాలకు మారాడు. ఈ కొత్త కళాశాలలో అదే తరగతికి చెందిన పాత విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. జూనియర్లతో తిరగకూడదని హెచ్చరిస్తూ తనపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గదిలో వేసి గంటల పాటు వేధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X