చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు:చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదం జిల్లాలోని గంగవరం మండలం కల్లుపల్లి గ్రామం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

పలమనేరు వెళుతున్న స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో అక్కడ విషాద వాతావరణం నెలకొని ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X