ముంబై:
శివసేన
అధినేత
బాల్
థాకరేను
సోమవారంనాడు
బాంద్రా
శివారులోని
ఆస్పత్రిలో
చేర్చారు.
82
ఏళ్ల
థాకరేను
లీలావతి
ఆస్పత్రిలో
చేర్చినట్లు
శివసేన
వర్గాలు
చెప్పాయి.
అయితే
ఇది
మామూలు
పరీక్షల
నిమిత్తమేనని
ఆ
వర్గాలంటున్నాయి.
బాల్
థాకరే
ఆరోగ్యంపై
ఆందోళ
చెందాల్సిన
అవసరం
లేదని
ఆ
వర్గాలు
చెప్పాయి.
శ్వాసకోశ
సంబంధమైన
సమస్య
తలెత్తడంతో
థాకరే
గత
నెల
ఆస్పత్రిలో
చేరారు.