హైదరాబాద్:
రాష్ట్ర
ముఖ్యమంత్రి
వై.ఎస్.రాజశేఖర్రెడ్డికి
కాంగ్రెస్
నాయకుడు,
రాజ్యసభ
మాజీ
సభ్యుడు
దాసరి
నారాయణరావు
ఆదివారం
రాత్రి
విందు
ఇచ్చారు.
సుమారు
గంటసేపు
జరిగిన
ఈ
విందు
భేటీలో
రాజ్యసభ
సభ్యుడు,
వైయస్
సన్నిహిత
మిత్రుడు
కేవీపీ
రామచందర్
రావు
కూడా
పాల్గొన్నారు.
ఈ
సందర్భంగా
పలు
రాజకీయ
అంశాలు
చర్చకు
వచ్చినట్లు
సమాచారం.