వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతపై ఆంధ్ర ఎంపీల పోరు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అరకొర కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యులు మంగళవారం రైల్వే మంత్రి మమతాబెనర్జీతో సమావేశమవుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వారు మంత్రికి వివరించనున్నారు. మంత్రి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై సోమవారం ఎపీ భవన్‌లో ఎంపీలు సమావేశమై చర్చించారు. పలు పెండింగ్‌ ప్రాజెక్టుల విస్మరణపై మంత్రికి ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయించారు.

వరుసగా రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అంటున్నారు. అవసరమైతే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలుస్తామని కూడా వారు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X