వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తూగో జిల్లాలో అన్నాచెల్లెళ్ల అపహరణ
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాప్ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. మంగళవారం రావులపాలెంలో అన్నాచెల్లెలు కార్తీక్, కారుణ్య అపహరణకు గురయ్యారు. తమ బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, July 7, 2009, 15:42 [IST]